ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్..
బ్రేకింగ్ న్యూస్.. * ఏసీబీ వలలో చిక్కిన చిత్తూరు జిల్లా వీఆర్వో రాజశేఖర్.. * వెంకటరమణ అనే రైతు నుంచి పట్టా పాసుబుక్ జారీ కోసం నగదు డిమాండ్.. * ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు వెంకటరమణ * చిత్తూరు జిల్లా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో రామసముద్రం మండలం మల్లేనాథం గ్రామానికి చెందిన భూ పట్టా జారీ అంశం.. * రైతు నుంచి రూ..8,500 నగదు తీసుకుంటుండగా బుధవారం […]
Continue Reading